• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

విజయ దశమి అవార్డ్ అందుకున్న బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

AdminbyAdmin
09/11/2020
inHyderabad, News, Telangana
0
విజయ దశమి అవార్డ్ అందుకున్న బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

Press note/09/11/2020

బహుముఖ ప్రజ్ఞాశాలి , సామాజిక కార్యకర్త తెలంగాణ బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి విజయ దశమి పురస్కారము అందుకున్నారు. హై ఒక్టన్ సేవ సంస్థ ఆధ్వర్యం లో సమాజం లో వివిధ విభాగాల్లో రాణించిన ప్రముఖులకు విజయ దశమి సంధర్భంగా విజయదశమి పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎం‌పి సముద్రాల వేణు గోపాల చారి , జస్టిస్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. బి‌సి ల అభివృద్దికై నిరంతరముగా కృషి చేస్తూ , అటు పత్రికా రంగం లో రాణిస్తున్న దుండ్ర కుమార స్వామి కి పలువురు వక్తలు ప్రశంచిచారు. బి.సి.ల అభ్యున్నతి కై నిరంతరం పరితపించే బి.సి.లకు విద్యా, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధి మరియు సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకువచ్చి, నాయకత్వ లక్షణాలు పెంపొందించి, స్వయంగా న్యాయసహాయం, బి.సి.ల అభివృద్ది కై నిరంతరం పరితపించే బి.సి.లకు విద్యా, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధి మరియు సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకువచ్చి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో ఎయిడ్స్, కుష్టు రోగులను వైద్య సహాయం, ఆర్ధిక సహాయం అందించడం, నిరుపేద మహిళలకు టైలరింగ్ .ఎంబ్రాయిడరీ ల్లో శిక్షణ నిచ్చి వారికి కుట్టుమిషన్లు అందించడం, నిరుద్యోగ యువతకోరకు స్వయం ఉపాది రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు ‘కౌన్సిల్ అఫ్ హాన్సన్స్ సోషల్ వెల్ఫేర్ సంస్థ ద్వారా నిర్వహించి అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అవార్డు గ్రహీత దుం డ్ర కుమార స్వామి నేటి సమాజానికి ఆదర్శం అని పలువురు అభినందించారు.
సామాజిక చైతన్యానికి గళంతోపాటు కలం బలం కుడా అవసరమని భావించిన , అక్షరమే ఆయుధంగా మలచి స్వీయ సంపాదకీయంలో ‘తొలిపలుకు’ అనే శీర్షికను ఒక పక్షపత్రికను , ఇంగ్లీష్ లో . ది రిపబ్లిక్ వాయిస్ స్థాపించి వ్యాపారాపేక్ష లేకుండా స్వంతఖర్చులతోనే సామాజిక భాద్యతగా ఆ పత్రికను నడిపిస్తున్న ఉన్నత ,విలువలు కలిగిన లా లో పట్టభద్రుడు , ఫార్మా ల్లో మాస్టర్స్ చేసిన కుమార స్వామి మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ సంధర్భం గా కుమార స్వామి విజయదశమి అవార్డు అందుకుందున్నకు ఆనందంగా ఉందని , నిర్వహకులకు ధన్యవాదాలు తెలిపారు. సమాజ అభివృద్దికి నిరంతరం తన వంతు సహకారం, కార్యక్రమాలు ఉంటాయని ఈ సంధర్భం గా తెలిపారు.

Admin

Admin

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

by Admin
16/05/2026
0

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...

Read more
మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

16/05/2026
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

10/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News