• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందజేసిన బిసి దల్ రాష్ట్ర కమిటీ

AdminbyAdmin
22/04/2020
inHyderabad, Telangana, Uncategorized
0

   బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి  పిలుపుమేరకు , ప్రతిరోజూ  నిత్యవసర సరుకులు అన్ని ప్రాంతాల నిరుపేదలకు అందిస్తూనే ఉన్నారు.  ఈరోజు బీసీ దళ్ ఆధ్వర్యంలో జీడిమెట్ల

కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ జిల్లాలో నిరుపేద కూలీలకు వలస కూలీలకు నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పు మరియు కూరగాయలు అందజేయడం జరిగినది. లాక్ డౌన్ వలన అనేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ కార్యనిర్వాహక అధ్యక్షులు జి ఐలయ్య గౌడ్ బియ్యము కూరగాయలు నిత్యావసర సరుకులను 100 మందికి అందజేశారు ఈ సందర్భంగా బీసీ దళ్ నాయకుడు మహేష్ మాట్లాడుతూ సామాజిక దూరం తోనే కరోనా ను కట్టడి చేయాలి అని తెలియజేశాడు., కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, తెలియజేశాడు. అదేవిధంగా లాక్ డౌన్ వలన సెలూన్ షాపులు మూసివేయడం వలన కటింగ్ వృత్తి చేసుకునే నాయి బ్రాహ్మణులకు ఉపాధి కోల్పోయారని, ఉపాధి కోల్పోయిన నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వము సహాయ సహకారాలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఐలయ్య , కే మహేష్ ప్రభుత్వాన్ని కోరారు.

.

.

Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్‌భవన్‌లోనే?

by Admin
14/09/2025
0

బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్‌భవన్‌లోనే? ఆమోదంపై సంసిద్ధంగా లేరా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా రాజ్‌భవన్‌ ఆమోదం పొందకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

30/08/2025
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News