• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

స్వీయ నియంత్రణ పాటిందాము-రాజకీయాలకు అతీతంగా కరోనా వైరస్ కట్టడికి ముందుకుసాగాలి కొప్పుల నరసింహారెడ్డి

TP NewsbyTP News
14/04/2020
inHyderabad, Social
0
స్వీయ నియంత్రణ పాటిందాము-రాజకీయాలకు అతీతంగా కరోనా వైరస్ కట్టడికి ముందుకుసాగాలి కొప్పుల నరసింహారెడ్డి

హైదరాబాద్ ఏప్రిల్ 14 -గాంధీబాబు న్యూస్
నియోజకవర్గ పరిధిలో నిత్యావసర సరుకుల కోసం పంపిణీ చేసేందుకు తాను ఎల్లవేళలా సిద్ధం కొప్పుల నరసింహారెడ్డి అని తెలియజేశాడు. వైరస్ ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొప్పుల నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు .మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని విజయ శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన స్థానికులు నుద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు .కరోనా మహమ్మరి వల్ల దేశవ్యాప్తంగా అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రజలు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండి ఆరోగ్య పరిరక్షణకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు .వృథాగా బయటికి వెళ్లి రోగాలు కొని తెచ్చుకోవడం కంటే స్వీయ నియంత్రణ పాటించి ప్రతి ఒక్కరూ పరిపూర్ణ వంతంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు .నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రాంతాల్లోనైనా సరే కష్టాలు పడుతున్న వారికి అన్ని విధాలా ఆదుకోవాలని తాను ముందుంటానని గుర్తు చేశారు .నిత్యావసర సరుకుల కోసమని తనకు నేరుగా ఫోన్ చేస్తే వారికి సకాలంలో అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు.రాజకీయాలకు తావులేకుండా కరోనా వైరస్ కట్టడికి అన్ని వర్గాలు తమ వంతు పాత్ర వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు .కరోనా ప్రభావం వల్ల రోజువారి కూలీలకు మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా తాము ఆ యా వర్గాలను ఆదుకోవాలన్న సదాశయంతో ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు .ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు నర్సిరెడ్డి మోహన్ రెడ్డి రాజేష్ శ్యామ్ సుందర్ రెడ్డి కొండలరావు మసూద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Corona Virus
TP News

TP News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం

by Admin
07/06/2026
0

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్‌లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్‌కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...

Read more
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

16/05/2026
మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

16/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News