• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business Banking Finance

పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులు

TP NewsbyTP News
20/01/2019
inBanking Finance, Business, Featured
0
psb

ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలోకి తెచ్చే చర్యల్లో భాగం గా పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.41,000 కోట్ల మూలధన నిధులు (రీక్యాపిటలైజేషన్‌) సమకూర్చే ప్రతిపాదనను పార్లమెంట్‌ ముందు ప్రభుత్వం ఉంచింది. గతంలో 2018-19లో బ్యాంకులకు రూ.65,000 కోట్ల మూలధన నిధులను సమకూర్చాలని ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనతో ఇది రూ.1.06 లక్షల కోట్లకు చేరుతుంది. అనుకున్న దానిలో ఇప్పటి వరకూ సమకూర్చిన నిధులు పోగా.. రూ.83,000 కోట్ల నిధులు బ్యాంకులకు అందనున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో అందే ఈ నిధుల వల్ల బ్యాంకుల కనీస మూలధన నిష్పత్తి పెరగడంతోపాటు నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి తగ్గుతుంది. బాండ్లు ఇతర మార్గాల ద్వారా కూడా బ్యాంకులు భారీగా నిధులు సమీకరిస్తున్నాయి.

బ్యాంకులు, ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (ఐబీసీ)తో ఊపందుకున్న మొండి బకాయిల వసూళ్లు తదితర అంశాలు ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు తగ్గడానికి దోహదం చేస్తున్నాయి. 2019, మార్చితో ముగిసే ఏడాది ప్రథమార్ధంలో పీఎస్‌బీల నిరర్థక ఆస్తులు రూ.23,860 కోట్ల మేరకు తగ్గాయి. ఇదే కాలంలో ఈ బ్యాంకులు రూ.60,713 కోట్ల రుణాలను రికవరీ చేశాయి. గత ఏడాది ఇదే కాలంలో రికవరీ చేసిన రూ.29,302 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా ఎక్కువ.

TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News