ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం లో తాజా మాజీ డిప్యూటి స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి మరియు ఎంపీ ప్రభాకర్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళి యాదవ్ మరియు తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు ప్రాధాన్యత ఇవ్వాలని, మేనిఫెస్టో లో కూడా బీసీలకు న్యాయం చేయాలని విన్నపం తెలియజేసినా, సంగారెడ్డి జిల్లా బీసీ దళ్ యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్ యాదవ్.
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు
ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
Read more