• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

త్వరలోనే మూసీ ఎక్స్‌ప్రెస్ వే పనులు

AdminbyAdmin
03/05/2018
inHyderabad, News, Telangana
0
srdp hyderabad

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక- మూసీ ఎక్స్‌ప్రెస్ వే

నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూపకల్పన చేసిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) పథకం కిందనే త్వరలోనే మూసీ ఎక్స్‌ప్రెస్ వే పనులను చేపట్టనున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు వెల్లడించారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చింతల్‌కుంటలో నిర్మించిన అండర్‌పాస్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ పరంగా క్లియరెన్స్ అనుమతి వచ్చిన వెంటనే మూసీ ఎక్స్‌ప్రెస్ వే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు పూర్తయిన ఎస్‌ఆర్‌డీపీ పనులతో 18 జంక్షన్లలో ఎలాంటి ఆటంకాల్లేకుండా ట్రాఫిక్ ముందుకు సాగుతోందన్నారు. నగరంలో మొత్తం రూ.3వేల కోట్లతో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా ఒక్క ఎల్‌బీనగర్ వద్దనే సుమారు రూ. 450 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో పనులు చేపట్టామని, ఈ పనులన్నీ సకాలంలో పూర్తయి, ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించేందుకు నగరవాసులు కూడా సహకరించాలని మంత్రి సూచించారు.

ప్రతి ఒక్క ప్రాజెక్టు, పనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణీత గడువును నిర్ణయించిందని, దాని ప్రకారమే పనులను పూర్తి చేసేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. కాలుష్యం, దోమల బెడద వంటి తదితర ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ గతంలో గుర్తించిన 300 వాటర్ స్టాగినేషన్ పాయింట్లలో నీరు నిల్వకుండా తగిన చర్యలు చేపట్టామని వివరించారు. అన్ని పాయింట్లలో పనులను వర్షాకాలం ప్రారంభంలోపే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు మల్లారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణయ్య, కృష్ణారెడ్డి, శంభీపూర్‌రాజు, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ భారతి హోళికేరి పాల్గొన్నారు.

Tags: SRDP
Admin

Admin

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
News

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు

by Admin
03/03/2026
0

శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...

Read more
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

27/02/2026

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

22/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News