శేరిలింగంపల్లి నియోజకవర్గం కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సురేష్ రాథోడ్ ఈ నెల 10 న జరిగిన ఎన్నికలలో రేపు జరగబోయే కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని తుల్జాపూర్ లో తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more