వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన్నెగూడ లో హై స్కూల్, ప్రైమరీ స్కూల్, ఉర్దూ మ స్కూల్ లలో 500 పైన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమoలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు..
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more