• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

TP NewsbyTP News
24/01/2023
inNews
0
ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

తొలి పలుకు: శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ లోని మిదికుంట చెరువును సోమవారం రోజు ఇరిగేషన్ అధికారులు డీ ఈ నళిని, ఏ ఈ పావని లు పరిశీలించారు. సర్వే నెంబర్ 44/5 మరియు 139 ల మధ్యనున్న ప్రభుత్వ భూమిని సర్వే చేసి ,హద్దు బంధులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. త్వరలోనే కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కుంటను కబ్జా కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆర్ ఐ శీనయ్య కు ఫోన్ లో పలు సూచనలు చేశారు. జాయింట్ సర్వే చేసి రక్షణ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని, కట్ట పై నుండి యధావిధిగా దారిని పునరుద్ధరించాలని గతంలోనే కలెక్టర్కు ఆర్డీవో, స్థానిక ఎమ్మార్వోకు మరియు జోనల్ కమిషనర్, చందానగర్ సర్కిల్ 21 జి హెచ్ ఎం సికమిషనర్ కు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ పట్టిచుకోకక పోవడం పై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను కలిసి విన్నవించడంతో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్ కు లెటర్ రాసి, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి కబ్జా కాకుండా చూడాలని కోరినట్లు బిఅరెస్ కార్మిక విభాగం నాయకులు టి. సంతోష్ రెడ్డి, బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.కృష్ణ పటేల్, బి.కె. ఎన్ క్లేవ్ లు మాజీ అధ్యక్షులు కె. పాపిరెడ్డి లు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags: AE PAVANIDE NaliniMidhikunta lake
TP News

TP News

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News