శేరిలింగంపల్లి : సంక్రాంతి పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ లో సంకల్ప అనాథ ఆశ్రమం లో శుక్రవారం చిన్నారులకు గాలిపటలు అందజేసిన తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమీ చైర్మన్ రవీందర్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అనాధాశ్రమ చిన్నారులకు గాలిపటాలను అందజేయడం ఎంత సంతోషంగా ఉందన్నారు చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకొని గాలిపటాలను ఎగురవేయాలని కోరారు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more