శుక్రవారం నాడు దీప్తి హిల్స్ లో కాంగ్రెస్ నాయకులు బొట్టు శ్రీను ఆధ్వర్యంలో చర్చ్ పాస్టర్ డా. ప్రసాద్ పాల్ వ్యవహరిస్తున్న చర్చ్ లో కేక్ కట్ చేసి,సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప్తి హిల్స్ వాసులు, చిన్నపిల్లలు, డా. ప్రసాద్ పాల్,బొట్టు శ్రీను తదితరుల పాల్గొన్నారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


