శిల్పారామం, తొలి పలుకు: మాదాపూర్ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత చంద్రశేఖర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.రంగ పూజ,జయ జయ స్వామిన్,తుల్జా రాజేంద్ర శబ్దం,జతిస్వరం,శివాష్టకం, బాలగోపాలా తరంగం మొదలైన అంశాలను కీర్తన,ఉపాంగ,అనేక, శ్రీమయి,సుజల,తీర్థ మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...
Read more