శిల్పారామం, తొలి పలుకు: మాదాపూర్ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత చంద్రశేఖర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.రంగ పూజ,జయ జయ స్వామిన్,తుల్జా రాజేంద్ర శబ్దం,జతిస్వరం,శివాష్టకం, బాలగోపాలా తరంగం మొదలైన అంశాలను కీర్తన,ఉపాంగ,అనేక, శ్రీమయి,సుజల,తీర్థ మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...
Read more



