మునుగోడు మండలం లోని రావి గూడెం, జక్కలవారి గూడెం, కచలాపురం, కిష్టాపురం, కోతులాపురం, గ్రామాలలో మాజీ పార్లమెంటు సభ్యులు చాడా సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించి బూత్ ఇంచార్జులు, కమిటీ సభ్యులు ,గ్రామ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికల గురించి చర్చించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more