మునుగోడు మండలం లోని రావి గూడెం, జక్కలవారి గూడెం, కచలాపురం, కిష్టాపురం, కోతులాపురం, గ్రామాలలో మాజీ పార్లమెంటు సభ్యులు చాడా సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించి బూత్ ఇంచార్జులు, కమిటీ సభ్యులు ,గ్రామ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికల గురించి చర్చించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more