• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించిన గజ్జల యోగానంద్

TP NewsbyTP News
10/10/2022
inNews
0
వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించిన గజ్జల యోగానంద్

శనివారం రాత్రి కురిసిన వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ పి జె ఆర్ నగర్ లో ని నివాసాలు వర్షంతో పూర్తిగా నిండా మునిగిపోయి ఇండ్ల వద్దకు నీళ్లు చేరాయి.. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి ఇంచార్జి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఘటనా స్థలాలకు చేరుకొని నాలాల పరిస్థితిని పర్యవేక్షించి, నాళాల్లో పేరుకుపోయిన చెత్తను, వ్యర్ధాలను కార్యకర్తలతో కలిసి తొలగించి, ప్రభుత్వఆధికారులను ఆదేశించి నాళాలను శుభ్రం చేయించారు.బ్లాక్ నెంబర్ 53 54 లో ఉన్న ఇండ్లను పరిశీలించారు. వాన నీరు చేరి ఇంట్లో ఉన్న పరికరాలు పాడైపోయాయని కాలనీవాసులు తమ ఇండ్లను చూపించారు.. గజ్జల యోగానంద్ మాట్లాడుతూ ఏండ్ల కొద్ది ఈ సమస్య వెంటాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ లైన్లు సరిగ్గా వేయకపోవడం అవుట్ లైన్ ల నిర్మాణం సరిగా లేకపోవడంతో ఈ సమస్యలకు తావిస్తుందని, ఇప్పటికైనా సమస్యలు పునరావృత్తం కాకుండా కోరారు.. ఈ కార్యక్రమంలో మని భూషణ్, టపా రఘు, విజిత్, కమలాకర్ రామచంద్రుడు, మధుసూదన్,కుమార్, స్వప్న, అనిత, సునీత మరియు కార్యకర్తలు ప్రజలు తదితరులు

Tags: BJP SherilingampallyContested MLAGajjala Yoganand
TP News

TP News

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News