మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ సాయి నగర్ లోమాదాపూర్ లోని సాయి నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాటలో వ్యాపారవేత్త మణి కుమారి రూ. 14 లక్షలకు లడ్డును కైవసం చేసుకుంది.
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


