శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హఫీజ్ పెట్ డివిజన్ , సాయి నగర్ లోని బాల్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నప్రసారాధన కార్యక్రమాన్ని ప్రారంభించినశేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ , కాంటెస్టడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేపి నాయకులు లక్ష్మణ్ గౌడ్ , స్థానిక బస్తీ వాసులు గణేశ్ , ఘన్ పట్ రావు , ప్రభు , సూర్య కాంత్ పసార్జి ,శంకర్ గౌడ్ , రాజు గౌడ్ , శివాజీ , సంజయ్ గౌడ్ , మహేష్ గౌడ్ , జగ్గు , మనోజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ హెల్త్ సమ్మిట్లో వైద్య నిపుణుల చర్చ
వైద్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులకు దోహదం నేషనల్ హెల్త్ సమ్మిట్లో వైద్య నిపుణుల చర్చ హైదరాబాద్: వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నిశ్శబ్ద...
Read more



