శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ హాఫిజ్ పేట్ సాయి నగర్ బల్ గణేష్ ఉత్సవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మంటపం వద్ద దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తదనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి పీ. సూర్య కిరణ్.. ఈ కార్యక్రమంలో లో శివాజీ తల్కే, మహేష్ గౌడ్, గణపతిరావు, అనిల్, జగదీశ్ గౌడ్ ,సంజయ్ గౌడ్,సంతోష్, నగేష్ గౌడ్, సంగమేశ్, దీపాక్, శ్రీకాంత్, సురేష్ గౌడ్, మనోజ్, కృష్ణ, శివా స్వామి తదితరులు పాల్గొన్నారు
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more