శిల్పారామం మాదాపూర్ లో “అల్ ఇండియా సారీ మేళ” సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నళిని మరియు ఐశ్వర్య శిష్య బృందం చెయ్ భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా కౌతం, అలరిపు, మల్లరి, మీనాక్షి తాయి, కాలభైరవ కౌతం, దశావతారం, మదుమేకం కన్నేయ , మంగళం, అంశాలను ఆద్విక, అన్విత, నిష్క, వైష్ణవి, గీత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more