• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల్లో రాయితీ ఇవ్వాలి..జగదీశ్ కుమార్

TP NewsbyTP News
06/09/2022
inNews
0
ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల్లో రాయితీ ఇవ్వాలి..జగదీశ్ కుమార్

హైదరాబాద్ నెగటివ్ మార్కులతో ప్రశ్నాపత్రాలు ఇవ్వటం వల్ల దళిత, గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని గతంలో నిర్వహించినట్టుగానే ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ. విద్యార్థులకు మార్కుల్లో రాయితీ ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. ఈ పద్ధతిని అమలు చేయకుండా ఓబీసీలకు 80 శాతం నుంచి 60 శాతానికి కటాఫ్ మార్కులు తగ్గింటమేంటని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు అదే మోతాదులో 60 శాతం నుంచి 40శాతానికి తగ్గించి, వెయిటేజీ మార్కులు ఇవ్వకపోవటం అన్యాయమని పేర్కొన్నారు. దీంతో దళిత, గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. అభ్యర్థులు నాలుగేండ్ల నుంచి అనేక కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టి చదువుకున్నారని తెలిపారు. సబ్జెక్టుల వారీగా కాకుండా మిడిమిడి జ్ఞానంతో ప్రశ్న పత్రాలు ఇచ్చినట్టుగా ఉన్నదని విమర్శించారు. ప్రశ్నాపత్రంలో 22 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో ప్రభుత్వం పెట్టే ఐదు రూపాయల భోజనం తిని చదువుకున్న విద్యార్థులు ఉన్నారని రంగరెడ్డి జిల్లా గిరిజన మూర్ఛ ప్రధాన కార్యదర్శి జగదీశ్ కుమార్ గుర్తు చేశారు.

Tags: Bjp partyJagadish kumarRangareddy distTspsc
TP News

TP News

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News