పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో నిర్వహించిన గిద్దమ్మ తల్లి ఉత్సవాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , హాజరయ్యారు. కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని గిద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more