పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో నిర్వహించిన గిద్దమ్మ తల్లి ఉత్సవాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , హాజరయ్యారు. కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని గిద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more