అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో గౌరవ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.అరెకపుడి గాంధీ మరియు తోటి కార్పొరేటర్లతో కలసి పాల్గొన్న మాదాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more