పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఉప్పల్ లో Joy e-bike ఎలక్ట్రికల్ బైకుల షో రూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు ఉప్పల్ మాజీ కార్పొరేటర్ ఎం.పరమేశ్వర్ రెడ్డి , పీర్జాదిగూడ కార్పొరేటర్ సుభాష్ నాయక్, నాయకులు బన్నాల ప్రవీణ్ , బైటింటి ఈశ్వర్ రెడ్డి , పాశం బుచ్చి యాదవ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు గొప్పదనం.. తెలుసుకో
ఓటు గొప్పదనం.. తెలుసుకో!! పార్లమెంట్ ఎన్నికల కోలాహలం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే నగరం నుంచి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ఊళ్ళకి...
Read more