తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు హుజూరాబాద్ తో పాటు మరో 4నియోజకవర్గాల్లో కూడా అమలు చేయనున్నారు.
మధిరలోని చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిర్మలగిరి మండలం, అచ్చంపేటలోని చారగొండ మండలం, జుక్కల్ లోని నిజాం సాగర్ మండలాల్లో అమలుచేస్తున్నారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపు దిశగా అడుగులు వేస్తోంది
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more



