• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Police

వరద ఉధృతిని దాటే ప్రయత్నంలో విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు-డిసిపి మహేందర్

TP NewsbyTP News
31/08/2021
inPolice
0
వరద ఉధృతిని దాటే ప్రయత్నంలో విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు-డిసిపి మహేందర్

సిద్దిపేట: సిద్దిపేట లో రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, పందిళ్ళ వాగు, ఎల్లమ్మ వాగు, గౌరవెల్లి, అక్కన్నపేట, మండలపిల్లి వాగు తంగళ్ళపల్లి గ్రామం మోయ తుమ్మెద వాగు, పోరెడ్డి పల్లి బ్రిడ్జి, బస్వాపూర్ గ్రామం తదితర చెరువులను హుస్నాబాద్ ఎసిపి ఛార్జ్ అడిషనల్ డిసిపి మహేందర్ గారు, హుస్నాబాద్ సీఐ రఘుపతి రెడ్డి కోహెడ ఎస్ఐ రాజకుమార్, అక్కన్నపేట ఎస్ ఐ రవి తదితరులు కలిసి సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి మహేందర్ మాట్లాడుతూ… కల్వర్టులు, వాగులు, చెరువులు, బ్రిడ్జిల పైనుండి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలెవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని, వాటన్నిటికీ ఇరువైపులా చెట్ల కొమ్మలు, ముళ్ళ పొదలు, రోడ్స్ స్టాపర్, ప్లాస్టిక్ కోన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు వాహనదారులు పోలీసుల సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. వరద ఉధృతిని దాటే ప్రయత్నంలో విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు. పోలీస్ అధికారులతో మరియు సిబ్బంది తో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 24 గంటలు గ్రామాల సర్పంచులు తో ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు నీటి ఉధృతి నీ గురించి సమాచారం తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.

Tags: Dcp mahenderheavy rainshusnabadPolicepolice departmentRain water flowRainssiddipet
TP News

TP News

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
News

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్

by Admin
08/03/2026
0

“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...

Read more
బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

08/03/2026
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

05/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News