ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతి పొందిన ఐఎఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, హర్ ప్రీత్ సింగ్ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more