ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతి పొందిన ఐఎఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, హర్ ప్రీత్ సింగ్ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు.
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


