షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ లో తల్లిదండ్రులపై అలిగి ఒక బాలుడు పారిపోయాడు. బాలుని తల్లిదండ్రులు షాద్ నగర్ బ్లూ కోల్ట్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన షాద్ నగర్ పోలీసులు గంట వ్యవధిలోనే పారిపోయిన బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more