హుజురాబాద్ : తెలంగాణ సీఎం కేసిఆర్ గారి ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ లో ప్రారంభిస్తున్న దళిత బంధు పథకం ప్రారంభ సభకు చిల్కానగర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. తరలివెలుతున్న బస్సును ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తరలివెళ్లిన నాయకులు వీబీ నరసింహ, పల్లె నర్సింగ్ రావు, అల్లిబిల్లి మహేందర్, బింగి శ్రీనివాస్, మస శేఖర్, రామ్ చందర్ పుష్ప రాజ్,సుందర్,శ్రీకాంత్ కుమార్,పాపయ్య తదితరులు ఉన్నారు.
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...
Read more

