పిర్జాదిగూడ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పిర్జాదిగూడలోని కమల హాస్పిటల్ డాక్టర్ ఆశ అశోక్ సహకారంతో 14 వార్డు పాశం శశికళ బుచ్చి యాదవ్ ఆధ్వర్యంలో, మేడిపల్లి వినాయక నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనది. సుమారుగా రెండు వందల ఎనభై మంది వారి వారి సమస్యలకు ఉచితంగా మందులు కంటి పరీక్షలు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీమతి డాక్టర్ ప్రీతి రెడ్డి, కమల ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కాజా ఖాన్ కూడ పాల్గొన్నారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more