చిల్కనగర్: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిల్కానగర్ డివిజన్ లోని, చిల్కానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆహ్ యూత్ వ్యవస్థాపకులు పిట్టల నరేష్ ముదిరాజ్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ యూత్ సభ్యులు మరియు స్థానిక తెరాస నాయకులు స్థానిక యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు…
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more