పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పర్స చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గారు 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత కొల రాజు, మహేష్, శివ, బబులు పాల్గొన్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more