శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోనే అభివృద్ధిలో పోటీతత్వంతో మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ను అగ్రగామిగా నిలపెడ్తామని, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ,ప్రతి మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ నాయకత్వంలో మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు..
ఈరోజు ఎమ్మెల్యేను కలిసి మాదాపూర్/హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను మంజూరు చేయాలని, పెండింగులో ఉన్న పనులపై,నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రాన్ని అందజేశారు..
బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...
Read more