శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోనే అభివృద్ధిలో పోటీతత్వంతో మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ను అగ్రగామిగా నిలపెడ్తామని, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ,ప్రతి మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ నాయకత్వంలో మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు..
ఈరోజు ఎమ్మెల్యేను కలిసి మాదాపూర్/హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను మంజూరు చేయాలని, పెండింగులో ఉన్న పనులపై,నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రాన్ని అందజేశారు..
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more