గోల్నాక డివిజన్: తెలంగాణ రాష్ట్రం బోనాల సందడితో కోలాహలంగా కనువిందు చేస్తుంది. ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ నేపథ్యంలో గోల్నాక డివిజన్లోని బోనాల పండుగ శుభ సందర్భంగా దేవాలయాలకు బస్తీలు మరియు కాలనీల కమిటీ సభ్యులకు గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ మంజూరు చెక్కులను అందజేశారు.
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more