గోల్నాక డివిజన్: తెలంగాణ రాష్ట్రం బోనాల సందడితో కోలాహలంగా కనువిందు చేస్తుంది. ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ నేపథ్యంలో గోల్నాక డివిజన్లోని బోనాల పండుగ శుభ సందర్భంగా దేవాలయాలకు బస్తీలు మరియు కాలనీల కమిటీ సభ్యులకు గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ మంజూరు చెక్కులను అందజేశారు.
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more