గోల్నాక డివిజన్: తెలంగాణ రాష్ట్రం బోనాల సందడితో కోలాహలంగా కనువిందు చేస్తుంది. ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ నేపథ్యంలో గోల్నాక డివిజన్లోని బోనాల పండుగ శుభ సందర్భంగా దేవాలయాలకు బస్తీలు మరియు కాలనీల కమిటీ సభ్యులకు గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ మంజూరు చెక్కులను అందజేశారు.
నేషనల్ హెల్త్ సమ్మిట్లో వైద్య నిపుణుల చర్చ
వైద్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులకు దోహదం నేషనల్ హెల్త్ సమ్మిట్లో వైద్య నిపుణుల చర్చ హైదరాబాద్: వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నిశ్శబ్ద...
Read more



