కుకట్ పల్లి : కూకట్పల్లి జిహెచ్ఎంసి పరిధిలోని ఎల్లమ్మబండ, పిజెఆర్ నగర్ దెగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే బాబు జగ్జీవన్ రాం విగ్రహాల వద్ద బురద ,చెత్త, కుళ్ళిపోయిన వ్యదర్దాల వల్ల పందులు స్వయరా విహారం చేస్తున్నాయి. ఎల్లమ్మబండ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి చెత్త అలాగే వారంతా సంత నుండి కుళ్ళిప్పిన కూరగాయల వ్యర్థలు ఇక్కడ వేస్తున్నారని, మహనీయుల విగ్రహాల వద్ద వ్యదర్దాలు వెయ్యడం వారిని అవనించడమేనని స్థానికులు మండిపడ్డారు. జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి వ్యదర్దాలను తొలిగించాలని కోరారు.
కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?
కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు? జన్మాష్టమి పండుగ వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటి? ధర్మం, కర్తవ్యం, సత్యం, సమాజ బాధ్యతలే శ్రీకృష్ణుడి జీవన సారం...
Read more


