సంగారెడ్డి జిల్లా: అందొల్ నియోజకవర్గం, వట్ పల్లి మండలం, ఎన్నికల ప్రచారంలో అందొల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నారు. ఈరోజు వట్ పల్లి మండల కేంద్రం నుండీ దుద్యాల గ్రామం వరకు 3 కిలో మీటర్లు, 1.52 (ఒక కోటి 52 లక్ష్యల వ్యయం తో కూడిన) బిటి రోడ్డు కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శంఖుస్థాపన చేశారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more