బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం వల్ల రేపు మరియు ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా బారి నుండి అతి భారీ వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ వెల్లడించింది. జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లడం మంచిది కాదు అని హెచ్చరించింది.
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...
Read more


