కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలు తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని, అప్పుడే దేశంలోని అన్ని రాష్ట్రాల యువతకు సమాన అవకాశాలు వస్తాయని అని మంత్రి కెటిఆర్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు లేఖ రాశారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


