బోడుప్పల్: కెసిఆర్ మానస పుత్రిక ఆయనటువంటి హరిత హారం లో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 26 వ వార్డ్ లో కార్పొరేటర్ శోభ రాణి వెంకటేష్ గుప్త మొక్కలు నాటారు. అలాగే మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలని, వార్డ్ అభివృద్ధి కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అందరం కలిసి సమిష్టిగా వెళదామని చెప్పారు. ఈ కారిక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


