• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బోడుప్పల్ లో దొడ్డి కొమురయ్య 75 వ వర్ధంతి నివాళులు అర్పించిన కురుమ సంఘం

TP NewsbyTP News
06/07/2021
inNews
0
బోడుప్పల్ లో దొడ్డి కొమురయ్య 75 వ వర్ధంతి నివాళులు అర్పించిన కురుమ సంఘం

బోడుప్పల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కురుమ సంఘం ఆధ్వర్యంలో 75 వ వర్ధంతి అంబేద్కర్ చౌరస్తా వద్దా నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరుడు దొడ్డి కొమురయ్య 75 వ వర్ధంతి సందర్భంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా విముక్తి కోసం దోపిడి పాలన అంతం కోసం తొలి అమరుడు భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ పీడిత బడుగు బలహీన వర్గాల నిజాం ప్రభుత్వంపై పోరాట చేసినటువంటి యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా పని చేయాలని, నివాళులు అర్పించారు. ఆయన ఆశయం పై ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని, బడుగు బలహీన వర్గాలు అప్పుడే నిజమైన నివాళులర్పించిన వాళ్లమవుతామన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కులాల పెద్దమనుషులు పాల్గొన్నారు. కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగె నర్సింహ, మేడిపల్లి మండల్ కురుమ సంఘం అధ్యక్షుడు అసర్ల బీరప్ప, మాజీ వార్డు సభ్యులు కొత్త కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు నత్తి మైసయ్య, జై భారత్ బిసి పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దూస రామన్న, బహుజన్ సమాజ్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బండ నర్సింహ, మరియు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించడం జరిగింది.

Tags: ambedkar chowrastaboduppaldoddi komaraiah jayanthikuruma sangam
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే — ప్రతిస్పందన తప్పదు!”

by Admin
14/02/2026
0

బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే మౌనం కాదు — ప్రతిస్పందన తప్పదు!” సంగారెడ్డిలో ఎన్నికల విధుల్లో ఉన్న సీఐ శివకుమార్‌పై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...

Read more

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

25/01/2026
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News