• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

వైకుంఠ దామాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

వైకుంఠ దామాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

TP NewsbyTP News
30/06/2021
inNews
0
వైకుంఠ దామాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండల పరిధిలోని వెంకటాపురం, ఎదులబాద్, మర్పల్లిగూడెం, మందారం గ్రామాల్లో వైకుంఠ దామాలను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిధులకు కొరత లేకుండా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, టి.ఆర్.ఎస్ ప్రభుత్వం లోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డుసభ్యులు, మండల తెరాస పార్టీ అధ్యక్షులు కుమార్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

The Review

0 Score

Review Breakdown

    Tags: Cemeteryedulabadghatkesarminister mallareddyvaikunta damam
    TP News

    TP News

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
    News

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

    by Admin
    15/06/2025
    0

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

    Read more
    డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

    డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

    08/06/2025
    World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

    World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

    31/05/2025
    Load More

    Like Us

    Site Map

    © 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

    No Result
    View All Result
    • సంపాదకీయం
    • న్యూస్
      • AP
      • Telangana
        • Hyderabad
      • India
      • world
        • సైన్స్ & టెక్నాలజి
        • US
    • రాజకీయాలు
      • ఆంధ్రప్రదేశ్
      • తెలంగాణ
    • వీడియోలు
    • ఆరోగ్యం
    • వినోదం
    • క్రీడలు
    • ఆద్యాత్మికత
    • ఉద్యోగాలు
    • e-సంచికలు

    © 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News