• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Adda Guduru

దళిత ఆవేదన సభకు దండుకట్టిన అబ్బులు సైన్యం…

TP NewsbyTP News
26/06/2021
inAdda Guduru, News, Politics
0
దళిత ఆవేదన సభకు దండుకట్టిన అబ్బులు సైన్యం…

అడ్డగూడూరు: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి జిల్లా, అడ్డగూడూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలే పాక అబ్బులు సైన్యం దళిత ఆవేదన సభకు బయలుదేరింది. దలిత మహిళ అయినటువంటి మరియమ్మని దొంగతనం కేసులో అరెస్ట్ చేసి, పాశవికంగా కొట్టి చంపిన నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరిగారి ప్రీతం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు, మండలంలో కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందని, అంబేద్కర్  వ్రాసిన రాజ్యాంగంలో దళితుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

సభకు బయలుదేరే ముందు, అడ్డ గూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు, అబ్బులు సైన్యం నివాళులు అర్పించి బయలుదేరారు. దళిత ఆవేదన సభకు ముఖ్య అతిథిగా హాజరైన నితిన్ రావత్ దళితుల విషయాలపై మాట్లాడారు. ఏసిసి కార్యదర్శి ఇ.సంపత్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నాగరిగారి ప్రీతం, ఎస్సీ స్టేట్ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొని దళితుల కోసం ప్రసంగించారు.

ఈ సమావేశానికి బయలుదేరిన కాంగ్రెస్ ఎస్సీ సైన్యం మద్దతుగా మండల సీనియర్ నాయకుడు వల్లంపట్ల రవీందర్ మరియు లక్ష్మీ దేవి, కాల్వ సర్పంచ్ గంగరాజు, మంజుల వెంకటేష్. పండు, చంటి, నరేష్, సురేష్, ప్రశాంత్ ఎన్ ఎస్ యు ఐ. గుగెగ్గిల్లభారత్ తదితరులు సభకు హాజరయ్యారు.

Tags: abbulucongress partydalitha avedana sabhaetela meet jp naddanagarigari pretamsc st cell
TP News

TP News

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
News

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

by Admin
11/04/2026
0

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...

Read more
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..సామాజిక విప్లవానికి నాంది

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..
సామాజిక విప్లవానికి నాంది

11/04/2026
ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026

ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026

10/04/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News