రామంతపూర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు గారు డి ఈ చందన తో కలసి రామంతపూర్ డివిజన్ లో శానిటేషన్ వర్కర్స్ రోజువారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, ప్రతిరోజు సరైన సమయానికి ప్రతి ఒక్కరూ వచ్చి బయోమెట్రిక్ పద్ధతిన హాజరు ఇవ్వాలని, ఇచ్చిన తర్వాత పని మొదలు పెట్టాలని అలాగే బయోమెట్రిక్ పద్ధతిలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, అలా జరగకుండా చూడాలని ఎస్ ఎఫ్ ఐ వారిని మరియు డి ఈ చందనకు కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి ఆదేశించారు
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...
Read more