ప్రగతి భవన్: ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఉప్పల్ నియోజకవర్గం లోని స్టోర్మ్ డ్రైన్ వాటర్ అభివృద్ధి పనులకు దాదాపు రూ.124.64 కోట్ల వ్యయం గల పనులను వేగవంతంగా చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు . అందుకుగాను కేటీఆర్ గారు సానుకూలంగా స్పందించారు .
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more