ప్రగతి భవన్: ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఉప్పల్ నియోజకవర్గం లోని స్టోర్మ్ డ్రైన్ వాటర్ అభివృద్ధి పనులకు దాదాపు రూ.124.64 కోట్ల వ్యయం గల పనులను వేగవంతంగా చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు . అందుకుగాను కేటీఆర్ గారు సానుకూలంగా స్పందించారు .
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more