యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ మండలం ఎం తురుకపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రామచంద్రయ్య రోడ్డు ప్రమాదంలో మరణించినందున టి ఆర్ యెస్ పార్టీ సభ్యత్వ భీమాద్వారా మంజూరైన రూ 2లక్షల విలువైన చెక్కును అతని భార్య పద్మ కు మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు అందజేశారు… ఎమ్మెల్యే గారు చేసిన సాయానికి తురుకపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more