• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

2జీ కుంభకోణం కేసులో తీర్పు ఈ నెల 21న

AdminbyAdmin
06/12/2017
inIndia, News, Politics, Uncategorized
0
2g scam

యూపీఏ హయాంనాటి లక్షా 76వేల కోట్ల రూపాయల విలువైన 2జీ కుంభకోణం కేసులో ఈ నెల 21న తీర్పు వెలువడనుంది. టెలికాం శాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మరికొందరు నిందితుల భవితవ్యాన్ని తేల్చేలా ఈ నెల 21 ఉదయం 10.30గంటలకు దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ప్రకటించనుంది.

తీర్పు సమయంలో నిందితులంతా న్యాయస్థానంలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. 2007 మేలో టెలికం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎ.రాజా అదే ఏడాది ఆగస్టులో 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు. అయితే కొన్ని టెలికం సంస్థలకు అనుచిత లబ్ధి జరిగేలా స్పెక్ట్రమ్‌ను తక్కువ ధరకే కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి లక్షా 76వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్‌ అంచనా వేసింది. 2జీ కుంభకోణంపై దర్యాప్తు చేసిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేక కోర్టులో విడిగా అభియోగ పత్రాలు దాఖలు చేశాయి. వాటి ఆధారంగా విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 21న తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది.

Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News