ఆదివారం నాడు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దిన్ గాయత్రి నగర్ లో ఆంధ్రాబ్యాంక్ గల్లీలో మెగా కిడ్స్ స్కూల్ 11వ వార్షిక ఉత్సవ కార్యక్రం లో పాల్గొన్నారు, అనంతరం కేక్ కట్ చేసి స్కూల్ యాజమాన్యానికి మరియు విద్యార్థుల అందరకి 11 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ని ఆసక్తిగా తిలకించి వాళ్ళను ప్రోత్సహించారు. పాఠశాల చైర్మన్ రఘువీరనాధ్ మరియు ప్రిన్సిపాల్ సుచిత్ర భాయ్ పాటిల్ కార్పోరేటర్ సబీహా గౌసుదీన్ కి శాలువా కప్పి సన్మానించారు..ఈ కార్యక్రమంలో మహిళా మండల అధ్యక్షురాలు పార్వతమ్మ, రవీందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్, మల్లికార్జున్, సంజయ్ రెడ్డి, యోగి రాజు, నజ్మా, తదితరులు పాల్గొన్నారు.
జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు
జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు రాజకీయంగా, ఆర్థికంగా,...
Read more