• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

ఈటల.. నీవు ‌డబ్బులు, గడియారాలు, గ్రైండర్లు , కుట్టు మిషన్లను నమ్ముకున్నవు- హరీష్ రావు

TP NewsbyTP News
12/08/2021
inPolitics
0
ఈటల.. నీవు ‌డబ్బులు, గడియారాలు, గ్రైండర్లు , కుట్టు మిషన్లను నమ్ముకున్నవు- హరీష్ రావు

హుజూరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు ఖాయమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో జరిగిన హుజూరాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, హుజూరాబాద్‌ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు

మాట్లాడుతూ..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుందని మంత్రి హరీశ్‌ అన్నారు. కాళేశ్వరం వచ్చాక ఎర్రటి ఎండల్లో కూడా నీరు పారిందన్నారు. కాళేశ్వరం తొలిఫలితం హుజూరాబాద్‌ ప్రజలకే దక్కిందన్నారు. రూ.10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి కొనసాగాలె అన్న హరీష్, ఈటలకు మేలు జరగాలో, లేక నియోజకవర్గంలోని 2.29 లక్షల మందికి లాభం జరగాలో ఆలోచించాలని కోరారు. ఆత్మగౌరవం అనే పదం ఉచ్చరించే అర్హత రాజేందర్ కు‌లేదు. పైసలు పంచుతున్నామని మాపై అబంఢాలు వేస్తున్నావు. గడియారాలు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు పంచుతుంది నువ్వే కదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆత్మగౌరవం పేరుతో‌ నీతులు చెప్పి ఇదా నువ్వు చేసే నిర్వాహకం. మేం కేసీఆర్ ఇచ్చే ఆసరా, రైతు బంధు, దళిత బంధుని నమ్ముకున్నాం. నీవు ‌డబ్బులు, గడియారాలు, గ్రైండర్లు , కుట్టు మిషన్లను నమ్ముకున్నవు. ఎకరం అమ్మి ఎన్నికలు‌ గెలుస్తా అని ఇంతకు ముందే రాజేందర్ అన్నాడు. రెండు‌ గుంటల భూమి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు , రెండు వందల‌ ఎకరాల ఆసామి ఈటలకు మధ్య పోటీ‌. ఉద్యమ నేత, తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి మేమంతా అండగా‌ ఉంటాం.‌ కేసీఆర్ అండ, రాష్ట్ర క్యాబినెట్ అండ‌ గెల్లుకు ఉందన్నారు.

Tags: Dalith empowermentdalitha banduetelaetela rajendergellu srinivas yadavHarish raoHarish rao fire on etelahuzurabadhuzurabad TRS ticketkalvakuntla chandra shekar RaoTrs party
TP News

TP News

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
News

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్

by Admin
08/03/2026
0

“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...

Read more
బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

08/03/2026
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

05/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News