సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట మండల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంస్థ అధ్యక్షులు తంగడపల్లి వెంకటేశం గౌడ్ సదాశివపేట పట్టణంలో గల మొదటి కల్లుగీత పారిశ్రామిక సంఘం లో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి తాను 3వ కల్లుగీత పారిశ్రామిక సంఘం ను ఏర్పాటు చేయడానికి మరియు వారి యొక్క జీవన అభివృద్ధి కోసము ముందుండి వారికి సామాజిక న్యాయం 3వ కల్లుగీత పారిశ్రామిక సంఘంతో సమకూరుస్తానని గౌడ కులస్తుల సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా ముందుండి అధ్యక్షత వహించి నిరుపేదలైన గౌడ కులస్తులకు అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం చేకూరుస్తానని , సదాశివపేట గౌడ కులస్తుల అందరికీ తెలియచేస్తున్నారు.
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...
Read more