• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

సిక్కు వ్యతిరేక అల్లర్లను పర్యవేక్షించిన రాజీవ్‌ గాంధీ ? సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు

AdminbyAdmin
29/01/2018
inDelhi, India, News, Politics
0
1984-anti-sikh-riots

సిక్కు వ్యతిరేక అల్లర్లను పర్యవేక్షించిన రాజీవ్‌ గాంధీ ?

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన 1984- సిక్కు వ్యతిరేక అ్లలర్లను రాజీవ్ గాంధీ స్వయంగా పర్యవేక్షించారని ఆరోపించారు. అల్లర్లను పరిశీలించేందుకు రాజీవ్‌గాంధీ తనతో ఢిల్లీలో కలియతిరిగారంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను బాదల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘తనతో రాజీవ్ గాంధీ తిరిగారని టైటర్ల చెప్పడమంటే సిక్కుల హత్యను దగ్గరుండి రాజీవ్ పర్వవేక్షించారని అంగీకరించినట్టే’ అని బాదల్ పేర్కొన్నారు. టైటర్ల వెల్లడించిన విషయాలను సీబీఐ సీరియస్‌గా పరిశీలించాలని కోరారు.

1984 అక్టోబర్ 31న సిక్కు బాడీగార్డుల కాల్పుల్లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 3,325 మంది మరణించారు. ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది ఊచకోతకు గురయ్యారు. 1947 దేశ విభజన తర్వాత జరిగిన అతి తీవ్రమైన కమ్యూనల్ ఘర్షణలుగా సిక్కుల ఊచకోత ఘటన నిలిచింది.

Admin

Admin

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం

by Admin
07/06/2026
0

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్‌లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్‌కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...

Read more
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

16/05/2026
మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

16/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News