సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారిని మరియు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట గారిని మర్యాద పూర్వకంగా సన్మానించిన బిసిదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి .ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లా వెంకట్రెడ్డి మాజీ శాసనసభ్యుడు , గుండా మల్లేష్ -మాజీ ఫ్లోర్ లీడర్ అజీజ్ పాషా మాజీ పార్లమెంటు సభ్యుడు , మరియు ఇతరులు
నేషనల్ హెల్త్ సమ్మిట్లో వైద్య నిపుణుల చర్చ
వైద్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులకు దోహదం నేషనల్ హెల్త్ సమ్మిట్లో వైద్య నిపుణుల చర్చ హైదరాబాద్: వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నిశ్శబ్ద...
Read more



