• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

పల్లపోతు భగవాన్ దాస్ ఆధ్వర్యంలో కొల్లూరులో సమావేశం

AdminbyAdmin
06/11/2018
inPolitics, Telangana
0
పల్లపోతు భగవాన్ దాస్ ఆధ్వర్యంలో కొల్లూరులో సమావేశం

బిసి దల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లపోతు భగవాన్ దాస్ ఆధ్వర్యంలో కొల్లూరులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .
ఈ సందర్భంగా బీసీదల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
స్వాతంత్య్రం సాధించడం కోసం బీసీలు కీలకపాత్ర పోషించారు,తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు కీలకపాత్ర పోషించారు అలాగే మరొక బీసీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని తెలియజేశారు.
ఏ జాతి పేరు చెబితే పోరాటాలకు ప్రతిరూపాలు,త్యాగాలకు ప్రతిరూపాలు ఉద్యమాలకు పెట్టిన పేరు అయినా బీసీలు వెనుకకు నెట్టబడుతున్నారని రాజకీయంగా కనుమరుగై పొతున్నామని బాధాకరం వ్యక్తంచేశారు.
బీసీలందరు కలిసికట్టుగా పోరాడే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లపోతు భగవాన్ దాస్,
వి వెంకటరమణ,కనకయ్య, రాజేష్, శివ, నరేష్ మరియు ఇతరులు.

 

Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News